కారు బోల్తా.. పలువురికి గాయాలు

ABN , First Publish Date - 2020-11-28T04:52:01+05:30 IST

మండ లంలోని పొల్కంపేటలో శుక్రవారం కారు బోల్తాపడి పలువురికి గాయా లైనట్లు గ్రామస్థులు తెలిపారు.

కారు బోల్తా.. పలువురికి గాయాలు

లింగంపేట, నవంబర్‌ 27: మండ లంలోని పొల్కంపేటలో శుక్రవారం కారు బోల్తాపడి పలువురికి గాయా లైనట్లు గ్రామస్థులు తెలిపారు. మెద క్‌ జిల్లా కొత్తపల్లికి చెందిన పిడుగు బాల్‌రాజు, యాదగిరి, మరో ఇద్దరు కారులో కొత్తపల్లి నుంచి పొల్కంపే టకు వస్తుండగా గ్రామంలోని కల్వ ర్టుకు ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జు నుజ్జు కాగా బాల్‌రాజ్‌కు తలకు గా యం కాగా యాదగిరికి కాలు విరిగ గా ఇద్దరికి స్వల్సగాయాలైయ్యాయి.

Updated Date - 2020-11-28T04:52:01+05:30 IST