TS News: దసరా తర్వాత ప్రచారాన్ని ఉధృతం చేయాలి: కేసీఆర్
ABN , First Publish Date - 2022-10-02T22:57:48+05:30 IST
Hyderabad: దసరా తర్వాత మునుగోడు ప్రచారాన్ని ఉధృతం చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఈ మేరకు ఆదివారం ఆయన మంత్రి జగదీష్రెడ్డితో సమావేశమయ్యారు. ఏ క్షణమైనా మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ రావచ్చన్న కేసీఆర్ చెప్పారు. సర్వేలన్ని టీఆర్ఎస్కే అనుకూలంగా ఉన్నాయని, ఎన్నికలు పూర్తయ్యేవరకు అప్రమత్తంగా ఉండాలని పార్టీ ప్రజాప్రతినిథులు, నాయకులు, శ్రేణులను కోరారు.
Hyderabad: దసరా తర్వాత మునుగోడు ప్రచారాన్ని ఉధృతం చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఈ మేరకు ఆదివారం ఆయన మంత్రి జగదీష్రెడ్డితో సమావేశమయ్యారు. ఏ క్షణమైనా మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ రావచ్చన్న కేసీఆర్ చెప్పారు. సర్వేలన్ని టీఆర్ఎస్కే అనుకూలంగా ఉన్నాయని, ఎన్నికలు పూర్తయ్యేవరకు అప్రమత్తంగా ఉండాలని పార్టీ ప్రజాప్రతినిథులు, నాయకులు, శ్రేణులను కోరారు.