Basavaraj: సీఎంను కలిసిన మైసూరు యువరాజు
ABN , First Publish Date - 2022-08-24T17:52:24+05:30 IST
మైసూరు యువరాజు యదువీర కృష్ణదత్త చామరాజ ఒడయార్ మంగళవారం ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైను కలిశారు. సీఎంకు పుష్పగు
బెంగళూరు, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): మైసూరు యువరాజు యదువీర కృష్ణదత్త చామరాజ ఒడయార్ మంగళవారం ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైను కలిశారు. సీఎంకు పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం యదువీర్ మాట్లాడుతూ మర్యాదపూర్వకంగా సీఎంను కలసినట్టు తెలిపారు.