కరీంనగర్: జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మానకొండూర్లో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో 13 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. మెరుగైన చికిత్స కోసం బాధితులను కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు.