నార్కట్‌పల్లి వద్ద ప్రైవేట్‌ బస్సు బీభత్సం

ABN , First Publish Date - 2020-11-29T14:38:37+05:30 IST

నార్కట్‌పల్లి వద్ద ప్రైవేట్‌ బస్సు బీభత్సం

నార్కట్‌పల్లి వద్ద ప్రైవేట్‌ బస్సు బీభత్సం

నల్గొండ: జిల్లాలోని నార్కట్‌పల్లి దగ్గర ప్రైవేట్‌ బస్సు బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన ఉన్న షాపులపైకి బస్సు దూసుకెళ్లింది. బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. పెద్ద పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్‌ నిద్రమత్తులో ఉన్నాడని ప్రయాణికులు చెబుతున్నారు. ఏదేమైనా ప్రయాణికులు మాత్రం ఊపిరిపీల్చుకున్నారు. 

Updated Date - 2020-11-29T14:38:37+05:30 IST