మండుతున్న ఎండలు.. పది దాటితే నిర్మానుష్యం

ABN , First Publish Date - 2021-05-11T04:30:34+05:30 IST

రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో జనం బెంబేలెత్తుతున్నారు. పగలు ఎండ, రాత్రి ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

మండుతున్న ఎండలు.. పది దాటితే నిర్మానుష్యం
11 గంటల సమయంలో పెద్దకొత్తపల్లిలో నిర్మానుష్యంగా మారిన రోడ్డు

రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో జనం బెంబేలెత్తుతున్నారు. పగలు ఎండ, రాత్రి ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం 10 గంటలు దాటిందంటే రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. బయటికి వచ్చేందుకు జనం జంకుతున్నారు. మండలంలో సోమవారం 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉష్ణతాపాన్ని తట్టుకునేందుకు జనం పండ్ల రసాలు, శీతల పానీయాలను సేవిస్తున్నారు.

- పెద్దకొత్తపల్లి

Updated Date - 2021-05-11T04:30:34+05:30 IST