నాడు అలా... నేడు ఇలా...: బుద్దా
ABN , First Publish Date - 2020-06-07T08:51:27+05:30 IST
వైసీపీ పాలన తిరోగమనంలో సాగుతోందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. ‘‘సన్నబియ్యం అమ్మా.. సన్నబియ్యం అంటూ గల్లీ నుంచి ఢిల్లీ వరకు నినదించారు. ఇప్పుడు నీ అమ్మ మొగుడు చెప్పాడా సన్నబియ్యం
విజయవాడ, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): వైసీపీ పాలన తిరోగమనంలో సాగుతోందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. ‘‘సన్నబియ్యం అమ్మా.. సన్నబియ్యం అంటూ గల్లీ నుంచి ఢిల్లీ వరకు నినదించారు. ఇప్పుడు నీ అమ్మ మొగుడు చెప్పాడా సన్నబియ్యం ఇస్తామని అంటూ ప్రశ్నిస్తున్నారు’’ అని ట్వీట్ చేశారు. రివర్స్ ‘జె’గన్ పేరుతో ముద్రించిన కరపత్రాన్ని ట్యాగ్ చేశారు.