లాభాలతో ముగింపు
ABN , First Publish Date - 2020-10-24T07:26:08+05:30 IST
వారాంతం ట్రేడింగ్కు స్టాక్ సూచీలు లాభాలతో ముగింపు పలికాయి. శుక్రవారం బీఎ్సఈ సెన్సెక్స్ 127.01 పాయింట్లు పెరిగి 40,685.50 వద్ద క్లోజైంది...
ముంబై: వారాంతం ట్రేడింగ్కు స్టాక్ సూచీలు లాభాలతో ముగింపు పలికాయి. శుక్రవారం బీఎ్సఈ సెన్సెక్స్ 127.01 పాయింట్లు పెరిగి 40,685.50 వద్ద క్లోజైంది. ఎన్ఎ్సఈ నిఫ్టీ 33.90 పాయింట్లు బలపడి 11,930.35 వద్ద స్థిరపడింది. ఈ వారం మొత్తానికి చూస్తే సెన్సెక్స్ 702.52 పాయింట్లు, నిఫ్టీ 167.90 పాయింట్లు లాభపడ్డాయి.