దుర్గ అగ్రహారంలో దారుణ హత్య

ABN , First Publish Date - 2021-06-26T02:48:49+05:30 IST

నగరంలోని దుర్గ అగ్రహారంలో దారుణం జరిగింది. దుండగులు కత్తులతో నడిరోడ్డుపై

దుర్గ అగ్రహారంలో దారుణ హత్య

విజయవాడ: నగరంలోని దుర్గ అగ్రహారంలో దారుణం జరిగింది. దుండగులు కత్తులతో నడిరోడ్డుపై వీరంగం సృష్టించారు. ఓ వ్యక్తిని కొంతమంది దారుణంగా నరికి చంపారు. ఆలమూరి రామారావు(32) అనే వ్యక్తిని దుండగులు కత్తులతో నరికి దారుణంగా హత్య చేశారు.  దుండగులను పట్టుకోవడానికి సీసీ పుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. హత్యలో నలుగురు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. 


Updated Date - 2021-06-26T02:48:49+05:30 IST