చిత్తూరు జిల్లా చంద్రగిరిలో దారుణం
ABN , First Publish Date - 2020-05-27T03:58:13+05:30 IST
చంద్రగిరిలో దారుణం జరిగింది. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని తల్లిపై పెద్దకొడుకు అన్సర్ బాషా దాడి చేశాడు. తల్లిపైనే..
చిత్తూరు: చంద్రగిరిలో దారుణం జరిగింది. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని తల్లిపై పెద్దకొడుకు అన్సర్ బాషా దాడి చేశాడు. తల్లిపైనే దాడి చేస్తావా అంటూ అన్నను తమ్ముడు కత్తితో పొడిచాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అన్సర్ బాషా మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.