వివిధ సంఘాలతో బ్రదర్ అనిల్ సమావేశం
ABN , First Publish Date - 2022-03-07T21:43:16+05:30 IST
రాష్ట్రంలోని వివిధ సంఘాలతో వైఎస్సాఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల
విజయవాడ: రాష్ట్రంలోని వివిధ సంఘాలతో వైఎస్సాఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల భర్త బ్రదర్ అనిల్ సమావేశం అయ్యారు. ఈ సమావేశం దాదాపు రెండు గంటలపాటు సాగింది. త్వరలో కొత్త పార్టీ ప్రకటించే ఆలోచనలో బ్రదర్ అనిల్ ఉన్నాడని ఆ వర్గాలు పేర్కొన్నాయి. జగన్, వైసీపీ వ్యతిరేక వర్గాలతో బ్రదర్ అనిల్ మంతనాలు జరిపారు.