ఉండవల్లి అరుణ్కుమార్తో బ్రదర్ అనిల్ భేటీ
ABN , First Publish Date - 2022-02-25T15:27:46+05:30 IST
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ను అంతర్జాతీయ సువార్తీకుడు బ్రదర్ అనిల్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు.
రాజమండ్రి: మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ను అంతర్జాతీయ సువార్తీకుడు బ్రదర్ అనిల్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం ఉదయం రాజమండ్రిలోని ఉండవల్లి నివాసంలో అనిల్ కుమార్ భేటీ అయ్యారు. అనిల్, ఉండవల్లి భేటీ రాష్ట్రంలో ప్రాముఖ్యత సంతరించుకుంది.