జాతీయస్థాయి రెజ్లింగ్లో హర్షవర్థన్కు కాంస్యం
ABN , First Publish Date - 2021-10-26T04:50:06+05:30 IST
ఢిల్లీలో శని, ఆదివారాల్లో జరిగిన జాతీయ స్థాయి రెజ్లింగ్ అండర్-18 విభాగంలో బోరు భద్రకు చెందిన వల్లభ హర్షవర్థన్ కాస్య పతకం సాధించాడు. ఈనెల మొదటి వారంలో అనంతపురంలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించి జాతీయ స్థాయిలో జరిగిన పోటీలకు ఈయన రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహిం చాడు.
సంతబొమ్మాళి, అక్టోబరు 25: ఢిల్లీలో శని, ఆదివారాల్లో జరిగిన జాతీయ స్థాయి రెజ్లింగ్ అండర్-18 విభాగంలో బోరుభద్రకు చెందిన వల్లభ హర్షవర్థన్ కాస్య పతకం సాధించాడు. ఈనెల మొదటి వారంలో అనంతపురంలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించి జాతీయ స్థాయిలో జరిగిన పోటీలకు ఈయన రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించాడు. జాతీయస్థాయిలో పతకం సాధించిన హర్షవర్థన్ను తల్లిదండ్రులు వల్లభ త్రినాథరావు, మహాలక్ష్మి, పలువురు గ్రామస్థులు అభినందించారు.