సంగమేశ్వరుడికి నంది వాహనసేవ
ABN , First Publish Date - 2021-04-13T05:04:00+05:30 IST
సంగమేఽశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి సంగమేశ్వరస్వామి నంది వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవ విగ్రహాలను
సంగం, ఏప్రిల్ 12: సంగమేఽశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి సంగమేశ్వరస్వామి నంది వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవ విగ్రహాలను నందీ శ్వరునిపై ఉంచి గజపూలమాలలతో అలంకరించి సంగం పుర వీధుల్లో ఊరేగించారు. పడమటిపాళెం గ్రామస్థులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. చెన్నెకు చెందిన కాకి శ్రీనివాసులు, ప్రేమ దంపతులు విశేష పూలంకార దాతలుగా వ్యవహరించారు.