బిందెలో తల పెట్టిన బాలుడు
ABN , First Publish Date - 2021-05-13T17:16:58+05:30 IST
కరీంనగర్: కరోనా మహమ్మారి కారణంగా స్కూలు లేకపోవడంతో పిల్లలు ఇంటి వద్దే ఉండి చిత్రవిచిత్రాలు చేస్తున్నారు.
కరీంనగర్: కరోనా మహమ్మారి కారణంగా స్కూలు లేకపోవడంతో పిల్లలు ఇంటి వద్దే ఉండి చిత్రవిచిత్రాలు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా కేశవపట్నం గ్రామంలో ఓ బాలుడు బిందెలో తల పెట్టాడు. ఎంతకీ తల బయటకు రాకపోవడంతో తల్లిదండ్రులు హైరానా పడ్డారు. కటింగ్ మెషీన్తో బిందెను కోసి తలను బయటకు తీశారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.