గుట్కా కేసులో ఇద్దరి రిమాండ్‌

ABN , First Publish Date - 2021-06-13T05:06:19+05:30 IST

గుట్కా కేసులో ఇద్దరిని రిమాండ్‌ చేశామని పోలీసులు తెలిపారు. మండల కేంద్రంలోని ఓ కిరాణ దుకాణంలో గురువా రం టాస్క్‌ఫోర్స్‌ సీఐ షాకీర్‌ అలీ ఆధ్వర్యంలో దాడులు చేశారు. నిషేధిత గుట్కా విక్రయించిన ఇద్దరు కిరణావర్తకులు నర్సరాం, శంకర్‌లాల్‌ నడి పల్లికి చెందిన వీరిని శుక్రవారం రిమాండ్‌కు తరలించినట్లు డిచ్‌పల్లి ఎ స్సై ఆంజనేయులు తెలిపారు.

గుట్కా కేసులో ఇద్దరి రిమాండ్‌

డిచ్‌పల్లి, జూన్‌ 12: గుట్కా కేసులో ఇద్దరిని రిమాండ్‌ చేశామని పోలీసులు తెలిపారు. మండల కేంద్రంలోని ఓ కిరాణ దుకాణంలో గురువా రం టాస్క్‌ఫోర్స్‌ సీఐ షాకీర్‌ అలీ ఆధ్వర్యంలో దాడులు చేశారు. నిషేధిత గుట్కా విక్రయించిన ఇద్దరు కిరణావర్తకులు నర్సరాం, శంకర్‌లాల్‌ నడి పల్లికి చెందిన వీరిని శుక్రవారం రిమాండ్‌కు తరలించినట్లు డిచ్‌పల్లి ఎ స్సై ఆంజనేయులు తెలిపారు.

Updated Date - 2021-06-13T05:06:19+05:30 IST