ఎస్‌ఈసీ సమావేశంపై బొత్స ఏం చెప్పారంటే..

ABN , First Publish Date - 2020-10-29T01:33:46+05:30 IST

ఎస్‌ఈసీ సమావేశంపై బొత్స ఏం చెప్పారంటే..

ఎస్‌ఈసీ సమావేశంపై బొత్స ఏం చెప్పారంటే..

విశాఖపట్నం: ఎస్‌ఈసీ సమావేశానికి హాజరుకావద్దని నిర్ణయం తీసుకున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. పార్టీ నిర్ణయం..ప్రభుత్వ నిర్ణయం వేరుగా ఉండదన్నారు. తమతో సంప్రదించాల్సిన అవసరం ఉందన్నారు. స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైసీపీ సిద్దమే..100 శాతం గెలుస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వంపై కోర్టులకు వెళ్లి టీడీపీ నేతలను హోటల్‌లో కలిచే అధికారిని ఎలా విశ్వసిస్తామన్నారు. కరోనా కేసులు తక్కువగా ఉన్నప్పుడు ఎన్నికలు వాయిదా వేశారు..ఇప్పుడు కేసులు ఎక్కువ ఉన్నప్పుడు ఎన్నికలు అంటున్నారని వ్యాఖ్యానించారు.


Updated Date - 2020-10-29T01:33:46+05:30 IST