అమరావతిలో చంద్రబాబు ఏం చేశారో చెప్పాలి: బొత్స

ABN , First Publish Date - 2020-10-22T22:49:42+05:30 IST

అమరావతిలో చంద్రబాబు ఏం చేశారో చెప్పాలి: బొత్స

అమరావతిలో చంద్రబాబు ఏం చేశారో చెప్పాలి: బొత్స

విజయవాడ: అమరావతిలో చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. రాజధానిలో చంద్రబాబు 5శాతం పనులు కూడా చేయలేదు..కనీసం కరకట్ట రోడ్డు కూడా వేయలేదన్నారు. చంద్రబాబు బాధంతా బినామీల కోసమేనని విమర్శించారు. రాజధాని ప్రాంతంలో టీడీపీ నేతలు పశువుల్ని మేపారని చెప్పారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం చంద్రబాబుకు ఇష్టంలేదన్నారు. కమ్యూనిస్టు పార్టీలు చంద్రబాబును ఎందుకు ప్రశ్నించడంలేదు? అని ప్రశ్నించారు.

Updated Date - 2020-10-22T22:49:42+05:30 IST