మత్స్యపురి ఘటనపై చర్చించి సమస్య పరిష్కరిస్తాం: బొలిశెట్టి శ్రీనివాస్

ABN , First Publish Date - 2021-03-04T19:46:14+05:30 IST

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం మత్స్యపురి ఘటనపై జిల్లా స్థాయి నేతలతో చర్చించి ..

మత్స్యపురి ఘటనపై చర్చించి సమస్య పరిష్కరిస్తాం: బొలిశెట్టి శ్రీనివాస్

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం మత్స్యపురి ఘటనపై జిల్లా స్థాయి నేతలతో చర్చించి సమస్య పరిష్కరిస్తామని జనసేన తాడేపల్లిగూడెం ఇన్‌చార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. సమస్య పరిష్కారం కాని పక్షంలో నేరుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చి సమస్యను పరిష్కరిస్తారని బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు.

Updated Date - 2021-03-04T19:46:14+05:30 IST