విశాఖ ఏవోబీలో బోటు ప్రమాదం.. ఇద్దరి గల్లంతు

ABN , First Publish Date - 2020-02-19T16:04:39+05:30 IST

విశాఖ: విశాఖ ఏవోబీలో ఓ బోటు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన కెచ్చుల సంజీవ రెడ్డి, పాంగి తులసమ్మ గల్లంతవగా..

విశాఖ ఏవోబీలో బోటు ప్రమాదం.. ఇద్దరి గల్లంతు

విశాఖ: విశాఖ ఏవోబీలో ఓ బోటు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన కెచ్చుల సంజీవ రెడ్డి, పాంగి తులసమ్మ గల్లంతవగా.. ముగ్గురు సురక్షితంగా ఉన్నారు. గల్లైంతైన వారిది.. విశాఖ- తూర్పుగోదావరి- ఒడిశా సరిహద్దుల్లో గల మర్రిగూడెం. వీరంతా మర్రిగూడెం నుంచి అల్లూరు కోట వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 

Updated Date - 2020-02-19T16:04:39+05:30 IST