రెండు గ్రామాల్లో రక్త నమూనాల సేకరణ

ABN , First Publish Date - 2021-04-13T05:02:18+05:30 IST

చిరమన పీహెచ్‌సీ పరిధిలోని కావలి ఎడవల్లి, గుంపర్లపాడు గ్రామాలలో సోమవారం వైద్యురాలు రంతున్నీసా బేగం ఆధ్వర్యంలో సీరో సర్వే లెన్స్‌ కార్యక్రమాన్ని

రెండు గ్రామాల్లో రక్త నమూనాల సేకరణ

ఏఎస్‌పేట, ఏప్రిల్‌ 12: చిరమన పీహెచ్‌సీ పరిధిలోని కావలి ఎడవల్లి, గుంపర్లపాడు గ్రామాలలో సోమవారం వైద్యురాలు రంతున్నీసా బేగం ఆధ్వర్యంలో సీరో సర్వే లెన్స్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమా రు 40 మంది రక్త నమూనాలను సేకరించారు. 

Updated Date - 2021-04-13T05:02:18+05:30 IST