ఎఫ్‌ఎంసీజీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

ABN , First Publish Date - 2020-06-29T11:03:25+05:30 IST

పాలమూరు బ్లడ్‌బ్యాంక్‌ కేంద్రంలో ఎఫ్‌ఎంసీజీ(ఫాస్ట్‌ మూవింగ్‌ కన్జూమర్‌ గూడ్స్‌) అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన రక్తదాన

ఎఫ్‌ఎంసీజీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

మహబూబ్‌నగర్‌, జూన్‌ 28: పాలమూరు బ్లడ్‌బ్యాంక్‌ కేంద్రంలో ఎఫ్‌ఎంసీజీ(ఫాస్ట్‌ మూవింగ్‌ కన్జూమర్‌ గూడ్స్‌) అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన రక్తదాన శిబిరం విజ యవంతమైంది. ఈ సందర్భంగా అసోసియేషన్‌ సభ్యులతో పాటు పలువురు రక్తదానం చేశా రు. నర్సింహ, శేఖర్‌, సిద్దు, కిరణ్‌, బాలు, జైపాల్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, ఆంజనేయులు, నరేశ్‌గౌడ్‌, సురేశ్‌, రాజునాయక్‌, మహేశ్‌, చెన్నయ్య, విజయ్‌, ఇంతియాజ్‌, ఫయాజ్‌, రఘు, శ్రవణ్‌, శ్రీనివాస్‌, నందు, వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-29T11:03:25+05:30 IST