నేడు రక్తదాన శిబిరం

ABN , First Publish Date - 2020-12-06T05:06:06+05:30 IST

భారత నౌకాదళ దినోత్సవం సందర్భంగా ఆదివారం నగరంలోని అలకానంద కాలనీ సాయిబాబా ఆలయం వెనుక స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించ నున్నట్లు ఎయిర్‌ఫోర్స్‌ వెటరన్‌ ప్రతినిధి బొడ్డేపల్లి రామకృష్ణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

నేడు రక్తదాన శిబిరం

విజయనగరం రింగురోడ్డు, డిసెంబరు 5:  భారత నౌకాదళ దినోత్సవం సందర్భంగా ఆదివారం నగరంలోని అలకానంద కాలనీ సాయిబాబా ఆలయం వెనుక స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించ నున్నట్లు ఎయిర్‌ఫోర్స్‌ వెటరన్‌ ప్రతినిధి బొడ్డేపల్లి రామకృష్ణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో రక్త నిల్వల కొరత ఉన్నందున అర్హత కలిగిన వారు పాల్గొని రక్తదానం చేయాలని కోరారు.  ఇతర వివరాలకు 89856 41704 నెంబరును సంప్రదించాలని సూచించారు. 

 


Updated Date - 2020-12-06T05:06:06+05:30 IST