రక్తదాన శిబిరం

ABN , First Publish Date - 2020-07-06T09:46:48+05:30 IST

రామంతాపూర్‌ శ్రీనగర్‌కాలనీలో హౌస్‌ పెయింటింగ్‌ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో కరోనా బాధితుల కోసం రక్తదాన శిబిరం నిర్వహించారు

రక్తదాన శిబిరం

రామంతాపూర్‌, (ఆంధ్రజ్యోతి) :

రామంతాపూర్‌ శ్రీనగర్‌కాలనీలో హౌస్‌ పెయింటింగ్‌ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో కరోనా బాధితుల కోసం రక్తదాన శిబిరం నిర్వహించారు. దాతల నుంచి సేకరించిన రక్తాన్ని నారాయణగూడ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ రక్త నిధి కేంద్రానికి అందించారు. సీపీఎం కన్వీనర్‌ ఎర్రం శ్రీనివాసులు, సంఘం ప్రతినిధులు, వైద్యులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-06T09:46:48+05:30 IST