పేదలకు వరం.. సీఎం రిలీప్‌ఫండ్‌ : మంత్రి

ABN , First Publish Date - 2021-06-24T05:24:11+05:30 IST

పేదలకు వరం.. సీఎం రిలీప్‌ఫండ్‌ : మంత్రి

పేదలకు వరం.. సీఎం రిలీప్‌ఫండ్‌ : మంత్రి
సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు అందజేస్తున్న మంత్రి మల్లారెడ్డి

 మేడ్చల్‌ :  పేద ప్రజలకు సీఎం రిలీ్‌పఫండ్‌ వరంలా మారిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. మేడ్చల్‌ మున్సిపల్‌ 9వ వార్డు గిర్మాపూర్‌కు చెందిని బొక్క శ్రీనివా్‌సరెడ్డికి బుధవారం రూ.2 లక్షల సీఎం రిలీప్‌ ఫండ్‌ చెక్కును మంత్రి చేతులమీదుగా అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అనారోగ్యంపాలై ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న  పేదలకు అండగా ప్రభుత్వం నిలుస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పార్టీ మున్సిపల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మాధవరెడ్డి, కౌన్సిలర్‌ జకట దేవ, నాయకులు గోపాల్‌రెడ్డి, తదితరులున్నారు.

Updated Date - 2021-06-24T05:24:11+05:30 IST