శివరాంపల్లి రైల్వేస్టేషన్‌ సమీపంలో పేలుడు

ABN , First Publish Date - 2020-03-14T16:15:14+05:30 IST

రంగారెడ్డి: శివరాంపల్లి రైల్వేస్టేషన్‌ సమీపంలో ఒక్కసారిగా పేలుడు చోటు చేసుకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

శివరాంపల్లి రైల్వేస్టేషన్‌ సమీపంలో పేలుడు

రంగారెడ్డి: శివరాంపల్లి రైల్వేస్టేషన్‌ సమీపంలో ఒక్కసారిగా పేలుడు చోటు చేసుకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆ పేలుడు ధాటికి సమీప ఇళ్ల కిటికీ అద్దాలు ధ్వంసం అయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కెమికల్ డబ్బా కారణంగా పేలుడు సంభవించిందని అనుమానిస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది.


Updated Date - 2020-03-14T16:15:14+05:30 IST