బీజేపీ యువమోర్చా జిల్లా కార్యవర్గం
ABN , First Publish Date - 2020-08-04T10:18:42+05:30 IST
బీజేపీ యువమోర్చా జిల్లా కమిటీని సోమవారం జిల్లా కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నట్లు బీజేవైయం జిల్లా
ఏసీసీ, ఆగస్టు 3 : బీజేపీ యువమోర్చా జిల్లా కమిటీని సోమవారం జిల్లా కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నట్లు బీజేవైయం జిల్లా అధ్యక్షుడు పట్టి వెంకటకృష్ణ తెలిపారు. జిల్లా ఉపాధ్యక్షునిగా బోయి ని దేవేందర్, అమిరిశెట్టి రాజు, దారా రవిసాగర్, సి డాం రోహిణి, మాలెం విజయ్ కిషోర్, ప్రధాన కార్య దర్శిగా కోల అరుణ్కుమార్, కార్యదర్శులుగా యెతల శివ, రవ నవేని శ్రీనివాస్, ఏముర్ల ప్రదీప్, కార్యవర్గ సభ్యులుగా ముచ్చకుర్తి కిషోర్, కొండ వెంకటేష్, మేసు సుమన్, రాంకిషోర్, షేక్ సద్దాం, రాకేష్ పాం డే, అధికార ప్రతినిధిగా పల్లి రాకేష్ని నియమిం చారు. ఈ నియామకం వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపారు. పార్టీలో యువకులకు అధిక ప్రాధాన్యం ఇచ్చి పార్టీని మరింత బలోపేతం చేస్తా మని తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి గోపతి మల్లేష్, పార్లమెంట్ కన్వీనర్ పెద్దపల్లి పురుషోత్తం, పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వర్రావు పాల్గొన్నారు.