బీజేపీ విజయ సంకల్ప సభకు ప్రధాని మోదీ

ABN , First Publish Date - 2022-07-04T00:08:39+05:30 IST

బీజేపీ విజయ సంకల్ప సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు. అంతకుముందు ఆయన హెచ్‎ఐసీసీ నుంచి హెలికాప్టర్ లో బేగంపేట్ ఎయిర్ పోర్టుకు ...

బీజేపీ విజయ సంకల్ప సభకు ప్రధాని మోదీ

సికింద్రాబాద్: బీజేపీ విజయ సంకల్ప సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు. అంతకుముందు ఆయన హెచ్‎ఐసీసీ నుంచి హెలికాప్టర్ లో బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన వాహనంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ సభ వేదికకు వెళ్లారు. సభా వేదికకు మోదీ చేరుకోగానే ఒక్కసారిగా ఆ ప్రాంగణమంతా బీజేపీ కార్యకర్తల అరుపులు,  కేకలతో దద్దరిల్లింది. మోదీకి ఘన స్వాగతం పలుకుతూ నినాదాలు చేశారు. జై బీజేపీ అంటూ సభా ప్రాంగణమంతా మారుమోగిపోయింది. 




Updated Date - 2022-07-04T00:08:39+05:30 IST