దున్నపోతుపై వానపడినట్లుగానే ప్రభుత్వ ఆలోచన: బీజేపీ నేత

ABN , First Publish Date - 2020-06-03T19:03:10+05:30 IST

దున్నపోతుపై వానపడినట్లుగానే ప్రభుత్వ ఆలోచన: బీజేపీ నేత

దున్నపోతుపై వానపడినట్లుగానే ప్రభుత్వ ఆలోచన: బీజేపీ నేత

అమరావతి: దున్నపోతుపై వానపడినట్లుగానే ప్రభుత్వం ఆలోచన చేస్తోందని బీజేపీ అధికార ప్రతినిధి శ్రీనివాసరాజు అన్నారు. బుధవారం ఏబీఎన్‌తో మాట్లాడుతూ కోర్టులు ఇప్పటికే ప్రభుత్వాన్ని 60 సార్లు చీవాట్లు పెట్టాయని, అధికారులు కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు. అనేక విషయాల్లో ప్రభుత్వ నిర్ణయాలను కోర్టులు తప్పుబట్టాయని శ్రీనివాసరాజు అన్నారు. 

Updated Date - 2020-06-03T19:03:10+05:30 IST