దమ్ముంటే భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు చేయాలి: రాజాసింగ్

ABN , First Publish Date - 2020-11-29T19:35:35+05:30 IST

దమ్ముంటే భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు చేయాలి: రాజాసింగ్

దమ్ముంటే భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు చేయాలి: రాజాసింగ్

హైదరాబాద్: ఇప్పుడు జరుగుతున్న గ్రేటర్‌ ఎన్నికలు సెమీ ఫైనల్స్‌ అని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అన్నారు. దమ్ముంటే భాగ్యలక్ష్మి ఆలయంలో టీఆర్‌ఎస్‌ నేతలు పూజలు చేయాలన్నారు. టీఆర్‌ఎస్‌ నేతలకు భాగ్యలక్ష్మి ఆలయానికి వచ్చే ధైర్యం లేదన్నారు. రాష్ట్రంలో అవినీతి, ఉగ్రవాదంపై సర్జికల్‌ స్ట్రైక్‌ చేస్తామని పేర్కొన్నారు.

Updated Date - 2020-11-29T19:35:35+05:30 IST