స్పీకర్ పోచారంతో బీజేపీ ఎమ్మెల్యేల భేటీ

ABN , First Publish Date - 2022-03-15T15:43:53+05:30 IST

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో బీజేపీ ఎమ్మెల్యేలు రఘు నందన్, ఈటల రాజేందర్, రాజాసింగ్ మంగళవారం ఉదయం భేటీ అయ్యారు.

స్పీకర్ పోచారంతో బీజేపీ ఎమ్మెల్యేల భేటీ

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో బీజేపీ ఎమ్మెల్యేలు రఘు నందన్, ఈటల రాజేందర్, రాజాసింగ్ మంగళవారం ఉదయం భేటీ అయ్యారు. హైకోర్టు సూచన మేరకు బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్‌ వద్దకు అసెంబ్లీ సెక్రటరీ తీసుకెళ్లారు. ఈ సందర్భంగా తమ హక్కులను కాపాడాలని స్పీకర్‌ను ఎమ్మెల్యేలు కోరారు. 

Updated Date - 2022-03-15T15:43:53+05:30 IST