అయోధ్యలో మజీద్ నిర్మించాలి: రాజాసింగ్
ABN , First Publish Date - 2020-08-09T16:51:53+05:30 IST
అయోధ్యలో మజీద్ కూడా నిర్మించాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు.
హైదరాబాద్: అయోధ్యలో మజీద్ కూడా నిర్మించాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. మజీద్కు మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలామ్ పేరు పెట్టాలని ఆయన సూచించారు. తన జీవితాన్ని దారపోసి అబ్దుల్ కలామ్ భారత్ను న్యూక్లియర్ శక్తిగా మార్చారని కొనియాడారు.