కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ గాలి నింపుతున్నారు: ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

ABN , First Publish Date - 2022-02-17T23:23:52+05:30 IST

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సీఎం కేసీఆర్ గాలి నింపుతున్నారని బీజేపీ

కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ గాలి నింపుతున్నారు: ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సీఎం కేసీఆర్ గాలి నింపుతున్నారని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. తెలంగాణ ప్రయోజనాలను  కేసీఆర్ పణంగా పెడుతున్నారని ఆరోపించారు. బీజేపీ తెలంగాణను ఏపీలో కలుపుతోందన్న కేటీఆర్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచుకోవచ్చని  చెప్పి కేసీఆర్ తెలంగాణ రైతులను ముంచుతున్నారని ఆయన ఆరో్పించారు. తెలంగాణపై కేసీఆర్ తీరు అనేక అనుమానాలకు దారి తీస్తుందన్నారు. కేసీఆర్ రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలేశారన్నారు. 

Updated Date - 2022-02-17T23:23:52+05:30 IST