నేడు జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద బీజేపీ ఆందోళన
ABN , First Publish Date - 2021-06-18T13:26:10+05:30 IST
జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద మధ్యాహ్నం 12 గంటలకు బీజేపీ నాయకులు ఆందోళన చేయనున్నారు.
హైదరాబాద్: జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద మధ్యాహ్నం 12 గంటలకు బీజేపీ నాయకులు ఆందోళన చేయనున్నారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో నాలాల్లో పూడికతీత చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద జరుగనున్న ఆందోళనలో బీజేపీ ముఖ్యనేతలు పాల్గొననున్నారు.