ఇందిరాపార్క్ దగ్గర బీజేపీ నేతల రైతు దీక్ష

ABN , First Publish Date - 2022-04-11T18:43:14+05:30 IST

ఇందిరాపార్క్ దగ్గర బీజేపీ నేతలు సోమవారం రైతు దీక్ష చేస్తున్నారు.

ఇందిరాపార్క్ దగ్గర బీజేపీ నేతల రైతు దీక్ష

హైదరాబాద్‌: ఇందిరాపార్క్ దగ్గర బీజేపీ నేతలు సోమవారం రైతు దీక్ష చేస్తున్నారు. ‘‘కేసీఆర్ వడ్లు కొను.. లేదా గద్దె దిగు’’ నినాదంతో బీజేపీ శ్రేణులు రైతు దీక్ష చేపట్టారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్, డీకే అరుణ, మురళీదరరావు రైతు దీక్షలో పాల్గొన్నారు. నాంపల్లి కోర్టు కేసు నేపథ్యంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ దీక్షలో ఆలస్యంగా పాల్గొన్నారు. 

Updated Date - 2022-04-11T18:43:14+05:30 IST