సీఎం కేసీఆర్ తో ప్రశాంత్ కిషోర్ భేటీపై బీజేపీ నేతల ఆసక్తి

ABN , First Publish Date - 2022-04-24T20:45:00+05:30 IST

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుతో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ పై తెలంగాణ బిజెపి నేతలు ఆసక్తితో గమనిస్తున్నారు.

సీఎం కేసీఆర్ తో ప్రశాంత్ కిషోర్ భేటీపై బీజేపీ నేతల ఆసక్తి

హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుతో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ పై తెలంగాణ బిజెపి నేతలు ఆసక్తితో గమనిస్తున్నారు. ఒక వేళ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ ల మధ్య పొత్తు కుదిరితే అది తమకే లాభమని కమలనాథులు చెబుతున్నారు. తెలంగాణలో బీజేపీ బలపడిందనటానికి కేసీఆర్, పీకే భేటీనే ఉదాహరణగా వారు చెబుతున్నారు. బీజేపీని ఎదుర్కోలేకనే కాంగ్రెస్, టీఆర్ఎస్ కలుస్తున్నాయన్నఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. 

Updated Date - 2022-04-24T20:45:00+05:30 IST