వేములవాడ రాజన్నను దర్శించుకున్న విజయశాంతి

ABN , First Publish Date - 2022-02-26T18:42:41+05:30 IST

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని మాజీ ఎంపీ, బీజేపీ నేత విజయశాంతి శనివారం దర్శించుకున్నారు.

వేములవాడ రాజన్నను దర్శించుకున్న విజయశాంతి

రాజన్న సిరిసిల్ల: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని మాజీ ఎంపీ, బీజేపీ నేత విజయశాంతి శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి విజయశాంతి ప్రత్యేక పూజలు చేశారు. రాజన్న ఆలయానికి ఏటా ఇస్తానన్న వంద కోట్ల నిధుల హామీపై బీజేపీ దీక్షకు శ్రీకారం చుట్టింది. స్వామి దర్శనం అనంతరం విజయశాంతి దీక్షలో పాల్గొన్నారు. 

Updated Date - 2022-02-26T18:42:41+05:30 IST