తెలంగాణలో ఆడపిల్లలకు రక్షణ కరువు: విజయశాంతి

ABN , First Publish Date - 2021-09-16T22:54:32+05:30 IST

తెలంగానలో ఆడపిల్లలకు రక్షణ కరువైందని బీజేపీ నాయకురాలు

తెలంగాణలో ఆడపిల్లలకు రక్షణ కరువు: విజయశాంతి

హైదరాబాద్‌: తెలంగాణలో ఆడపిల్లలకు రక్షణ కరువైందని బీజేపీ నాయకురాలు విజయశాంతి అన్నారు. సైదాబాద్‌లో హత్యకు గురైన చిన్నారి కుటుంబాన్ని విజయశాంతి పరామర్శించారు. పోలీస్‌శాఖ చేతులు కట్టుకొని కూర్చుందా అని విజయశాంతి  ప్రశ్నించారు. కేసీఆర్‌ అసమర్థ పాలన కారణంగానే ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. సీఎం పదవికి కేసీఆర్ అనర్హుడని విజయశాంతి అన్నారు. 

Updated Date - 2021-09-16T22:54:32+05:30 IST