బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2020-09-17T15:04:41+05:30 IST

రాష్ట్రంలో తెలంగాణ విజృంభణ కొనసాగుతోంది. అనేక మంది ప్రముఖులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వైరస్ బారిన పడుతున్నారు.

బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి కరోనా పాజిటివ్

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. అనేక మంది ప్రముఖులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డికి కరోనా పాజిటీవ్‌గా నిర్ధారణ అయ్యింది.  ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ప్రేమేందర్‌రెడ్డి చికిత్స పొందుతున్నారు. బీజేపీ నిర్వహించిన విమోచన ర్యాలీ, అసెంబ్లీ ముట్టడిలో  ప్రేమేందర్ రెడ్డి పాల్గొన్నారు. 


Updated Date - 2020-09-17T15:04:41+05:30 IST