హుజురాబాద్ ఎన్నికనే కెసిఆర్ నియంతృత్వ అంతానికి నాంది: Etela
ABN , First Publish Date - 2021-09-17T16:27:56+05:30 IST
ఆనాడు నిరంకుశ నిజాం నుండి తెలంగాణ విముక్తి చెందిందని బీజేపీ నేత ఈటెల రాజేందర్ అన్నారు.
కరీంనగర్: ఆనాడు నిరంకుశ నిజాం నుండి తెలంగాణ విముక్తి చెందిందని బీజేపీ నేత ఈటెల రాజేందర్ అన్నారు. ఈ నాటి నిరంకుశ పాలన నుండి కూడా తెలంగాణ విముక్తి చెందాలని తెలిపారు. హుజురాబాద్ ఎన్నికనే కేసీఆర్ నియంతృత్వ అంతానికి నాంది కాబోతోందని ఈటెల రాజేందర్ పేర్కొన్నారు.