నేడు హుజూరాబాద్కు ఈటల
ABN , First Publish Date - 2021-06-17T13:32:47+05:30 IST
మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ఈరోజు హుజూరాబాద్కు వెళ్లనున్నారు.
కరీంనగర్: మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ఈరోజు హుజూరాబాద్కు వెళ్లనున్నారు. బీజేపీలో చేరిన తర్వాత తొలిసారిగా నియోజకవర్గానికి ఈటల రానున్నారు. ఇందులో భాగంగా భారీ కాన్వాయ్తో హుజురాబాద్లో ఈటల ర్యాలీ నిర్వహించనున్నారు.