HYD: మౌనదీక్ష చేపట్టిన బండి సంజయ్

ABN , First Publish Date - 2022-01-10T17:25:42+05:30 IST

పంజాబ్ రాష్ట్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కాన్వాయ్‌ని అడ్డుకోవడంపై దేశవ్యాప్తంగా బీజేపీ నిరసనలు చేపట్టింది.

HYD: మౌనదీక్ష చేపట్టిన బండి సంజయ్

హైదరాబాద్: పంజాబ్ రాష్ట్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కాన్వాయ్‌ని అడ్డుకోవడంపై దేశవ్యాప్తంగా బీజేపీ నిరసనలు చేపట్టింది. ఇందులో భాగంగా ఎల్బీనగర్ నియోజకవర్గం చైతన్యపురిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మౌనదీక్షకు దిగారు. ముందుగా అంబేద్కర్, బాబు జగ్జీవన్ రావు విగ్రహాలకు బండి సంజయ్ నివాళులర్పించి దీక్షలో పాల్గొన్నారు. మరోవైపు బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు అంబేద్కర్ విగ్రహాల వద్ద మౌనదీక్ష చేయనున్నారు. 

Updated Date - 2022-01-10T17:25:42+05:30 IST