బాధితురాలైన ప్రతి ముస్లిం మహిళకు భాజపా ప్రభుత్వం అండగా నిలుస్తోంది: ప్రధాని

ABN , First Publish Date - 2022-02-10T23:28:53+05:30 IST

బాధితురాలైన ప్రతి ముస్లిం మహిళకు భాజపా ప్రభుత్వం అండగా నిలుస్తోంది: ప్రధాని

బాధితురాలైన ప్రతి ముస్లిం మహిళకు భాజపా ప్రభుత్వం అండగా నిలుస్తోంది: ప్రధాని

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం చేశారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో సహరాన్‌పూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ బాధితురాలైన ప్రతి ముస్లిం మహిళకు బీజేపీ ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. ప్రతిపక్షాలు తమ హక్కులను కాపాడుకోవడానికి, ఓట్ల కోసం అనేక మార్గాలను అన్వేషిస్తున్నాయని మోదీ అన్నారు. ముస్లిం కుమార్తెల జీవితం ఎప్పుడూ వెనుకబడి ఉండేలా ఆ వ్యక్తులు ముస్లిం సోదరీమణులను మోసగిస్తున్నారని మోదీ విమర్శించారు.

Updated Date - 2022-02-10T23:28:53+05:30 IST