బీజేపీ ఆధ్వర్యంలో సంబురాలు

ABN , First Publish Date - 2020-09-27T05:45:57+05:30 IST

భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా మాజీ మంత్రి డీకే అరుణను నియమించినట్లు జేపీ నడ్డా ప్రకటించడంతో బీజేపీ నాయకులు....

బీజేపీ ఆధ్వర్యంలో సంబురాలు

గద్వాల, సెప్టెంబరు: భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా మాజీ మంత్రి డీకే అరుణను నియమించినట్లు జేపీ నడ్డా ప్రకటించడంతో బీజేపీ నాయకులు, కార్యకర్తలు శనివారం సాయంత్రం బాణాసంచా కాల్చి సంబురాలు జరుపుకున్నారు. గద్వాలలో ప్రధాన కూడళ్లలో పెద్దఎ త్తున బాణాసంచా కాల్చరు. రామాంజనేయులు, గుర్రం నర్సింహులు, శ్రీరాములుతో పాటు బీజేవైఎం జిల్లా అఽధ్యక్షుడు వెంకటేశ్వర్‌రెడ్డి, ఎక్బోటే రవి, డీటీడీసీ నర్సింహులు ఉన్నారు. 

Updated Date - 2020-09-27T05:45:57+05:30 IST