అయోధ్యకి వంద కోట్లు కేటాయించాలి: బీజేపీ

ABN , First Publish Date - 2021-02-28T08:57:24+05:30 IST

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి రూ.100 కోట్ల నిధులు కేటాయించేలా టీటీడీ ధర్మకర్తల మండలి తీర్మానం చేయాలని బీజేపీ

అయోధ్యకి వంద కోట్లు కేటాయించాలి: బీజేపీ

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి రూ.100 కోట్ల నిధులు కేటాయించేలా టీటీడీ ధర్మకర్తల మండలి తీర్మానం చేయాలని బీజేపీ నేత భానుప్రకా్‌షరెడ్డి కోరారు. అతిపెద్ద ధార్మిక సంస్థగా పేరున్న టీటీడీ విరాళం అందించాలన్నారు.  

Updated Date - 2021-02-28T08:57:24+05:30 IST