చిత్రలేఖనం పోటీల్లో భువనేశ్వరి ప్రతిభ
ABN , First Publish Date - 2020-10-02T08:41:16+05:30 IST
జాతిపిత మహాత్మాగాంధీ 151వ జయంతిని పురస్కరించుకుని కేంద్రీయ విద్యాలయంలో చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు.
రాజమహేంద్రవరం రూరల్, అక్టోబరు 1: జాతిపిత మహాత్మాగాంధీ 151వ జయంతిని పురస్కరించుకుని కేంద్రీయ విద్యాలయంలో చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. 9వ తరగతి విద్యార్థిని గుత్తి భువనేశ్వరి మహాత్మాగాంధీ జీవిత విశేషాలతో కూడిన చిత్రం గీయగా పాఠశాలలో ఆవరణలో పెట్టారు. భువనేశ్వరిని ఉపాధ్యాయులతో పాటు పలువురు అభినందించారు.