కొణిజేటి రోశయ్య ప్రభుత్వంలోనే నిర్ణయించారు: భట్టి

ABN , First Publish Date - 2021-10-04T22:24:00+05:30 IST

పాతబస్తీకి మొదటి దశలోనే మెట్రో రైలు ఉందని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్‌ను ఇస్తాంబుల్ చేస్తాం అంటే ఎవరు అడ్డుకున్నారు..

కొణిజేటి రోశయ్య ప్రభుత్వంలోనే నిర్ణయించారు: భట్టి

హైదరాబాద్: పాతబస్తీకి మొదటి దశలోనే మెట్రో రైలు ఉందని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్‌ను ఇస్తాంబుల్ చేస్తాం అంటే ఎవరు అడ్డుకున్నారు..ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఉస్మానియా పక్కన ఖాళీ స్థలంలో కొత్త భవనాలు నిర్మించాలని కొణిజేటి రోశయ్య ప్రభుత్వంలో నిర్ణయం జరిగిందని గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఎందుకు నిర్మాణం జరగడం లేదన్నారు. దళిత బంధు తరహాలో పేద ముస్లింలకు కూడా ఇవ్వాలన్నారు.

Updated Date - 2021-10-04T22:24:00+05:30 IST