భాస్కర్‌రెడ్డి మృతి పార్టీకి తీరనిలోటు

ABN , First Publish Date - 2021-07-31T06:16:17+05:30 IST

టీడీపీ సీనియర్‌ నాయకుడు క రుణం భాస్కర్‌రెడ్డి మృతి పార్టీకి తీరని లోటని మాజీ ఎమ్మెల్యే కం దికుంట వెంకటప్రసాద్‌ అన్నా రు.

భాస్కర్‌రెడ్డి మృతి పార్టీకి తీరనిలోటు

మాజీ ఎమ్మెల్యే కందికుంట

   నల్లచెరువు, జూలై 30:  టీడీపీ సీనియర్‌ నాయకుడు క రుణం భాస్కర్‌రెడ్డి మృతి పార్టీకి తీరని లోటని మాజీ ఎమ్మెల్యే కం దికుంట వెంకటప్రసాద్‌ అన్నా రు. భాస్కర్‌రెడ్డి గురువారం మృతి చెందిన విషయం తెలుసుకుని శు క్రవారం కందికుంట గ్రామానికి చే రుకుని మృతదేహానికి  పూ లమా లలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో మండల కన్వీనర్‌ దాదెం శివారెడ్డి, మాజీ ఎంపీపీ మాబూసాబ్‌, మాజీ సహకార సంఘం అధ్య క్షులు ఆంజనప్ప, మాజీ జడ్పీటీసీ అబ్దుల్‌ ఖాదర్‌, నాగభూషణంనాయుడు, అశ్వ ర్థనాయుడు, జక్కా లక్ష్మీనా రాయణ, మాజీ సర్పంచులు రవికుమార్‌రెడ్డి, రాజశే ఖర్‌, లక్ష్మీపతి నాయుడు, ప్రసాద్‌, ఆంజనేయదాస్‌, వేణగోపాల్‌, వేమ య్య, రమణ , టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Updated Date - 2021-07-31T06:16:17+05:30 IST