కందుకూరు సబ్ కలెక్టర్గా భార్గవ్తేజ
ABN , First Publish Date - 2020-08-08T10:12:45+05:30 IST
కందుకూరు సబ్ కలెక్టర్గా అమిలినేని భార్గవతేజ నియమితులయ్యారు.
కందుకూరు, ఆగస్టు 7 : కందుకూరు సబ్ కలెక్టర్గా అమిలినేని భార్గవతేజ నియమితులయ్యారు. ఈమేరకు ప్రభు త్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2018 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన భార్గవతేజ ఇటీవల శిక్షణ పూర్తి చేసుకు న్నారు. కందుకూరు సబ్ కలెక్టరుగా ఆయనకు తొలి పో స్టింగ్ లభించింది. ఇక్కడ ఆర్డీవోగా పనిచేస్తున్న ఓబులేసు కరోనా బారినపడి సెలవుపై వెళ్లారు. ఇన్చార్జ్గా వసంతబాబు కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కందుకూరుకి సబ్ కలెక్టరుగా భార్గవతేజను నియమించింది.