ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వాకర్స్‌ని కలిసి భానుప్రకాష్

ABN , First Publish Date - 2021-03-07T13:33:55+05:30 IST

హైదరాబాద్: కూకట్‌పల్లి ఐడియల్ చెరువు కట్టపై పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వాకర్స్‌ని కలిసి భానుప్రకాష్

హైదరాబాద్: కూకట్‌పల్లి ఐడియల్ చెరువు కట్టపై పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వాకర్స్‌తో కలిసి బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్ మాట్లాడారు. ఎన్నికల్లో తమకు ఓటు వేయాలని అర్థించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా అర్బన్ అధ్యక్షుడు హరీష్ రెడ్డి మూసాపేట్ కార్పొరేటర్ మహేందర్ పాల్గొన్నారు. 




Updated Date - 2021-03-07T13:33:55+05:30 IST